Pages

Thursday, December 8, 2016

పాలకులు పెద్ద నోట్లు రద్దుచేసి తప్పుచేసింది.  ఇప్పుడు మరలా ప్రజలకు ఇబ్బందులు కలిపించి ప్రజల దృష్టి ప్రక్కకు మల్లించేందుకు,  నగదు రహిత లావాదేవీలు. దీని  ద్వారా మరో తప్పుచేస్తుంది. దీనివల్ల సైబర్ నేరాలు పెరుగుతాయి. దీనిని నివారణకు సరైన వ్యవస్థ లేదు. ఇంకా అనేక సమస్యలు తలయెత్తతాయ్.  పాలకులు ఒక తప్పును సరిచేసుకోలేక మరో తప్పు చేయడానికి సిద్ధపడుతుంది.  ఇవ్వని ప్రపంచబ్యాంకు విధానాలు. ప్రపంచబ్యాంకు వద్ద మెప్పు పొందేందుకు పాలకులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది.  

No comments:

Post a Comment