Pages

Thursday, December 8, 2016



నగదు రహిత లావాదేవీల అంతిమ పర్యవసానం పేదలు, రైతులు, చిన్న మధ్యతరగతి వ్యాపారులు దెబ్బతినిపోవడమే. వ్యవసాయరంగం కార్పొరేటీకరణ, చిన్న మధ్యతరగతి వ్యాపారాలన్నీ దెబ్బతిని బడా మాల్స్, సూపర్ మార్కెట్స్ కే లాభం చేకూరుతుంది. ఇప్పటికే దేశంలో అన్ని రాష్ర్టాల్లోరబీ పంట వేసిన రైతులు వద్ద నగదు లేక, అప్పు పుట్టక నానా యిబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే రైతులకు వ్యవసాయం మానుకోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి.

No comments:

Post a Comment